చెవెల్ల : ఓవర్లోడ్ టిప్పర్ ఢీకొన్న ఆర్టీసీ బస్,19 మంది మరణం.
రంగారెడ్డి జిల్లా చెవెల్ల సమీపంలోని మిర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూర్ నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్పై…
భారత్ మహిళల క్రికెట్: 2025 ప్రపంచ కప్ విజయం – స్ఫూర్తిదాయకమైన గాథ
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఆ రోజు భారతీయ అభిమానుల ఆనందానికి సాక్ష్యంగా నిలిచింది. 2025 మహిళల వన్డే…
మాస్ జాతర: రొటీన్ మసాలా, ఫైట్స్ మాత్రమే హైలైట్
మాస్ మహారాజ రవితేజ చిరకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రచయితగా పలు సక్సెస్లు అందించిన భాను భాగవతపు దర్శకుడిగా…
యువరాజ్ సింగ్: కోచ్ మోడ్ ఆన్
టీం ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ఐపిఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జాయింట్స్…
శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట: 10 మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా భారీ రద్దీ నెలకొన్నది. స్వామి…
సర్దార్ జయంతి: మోడీ పుష్పాంజలి, ఐక్యతా దినోత్సవం
గుజరాత్లోని కేవాడియాలో ఉన్న స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్దార్ వల్లభభాయ్ పటేల్కు పుష్పాంజలి అర్పించారు….
బంగారం ధరల దెబ్బతో ఆభరణాలు పతనం!
బంగారం ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోవడంతో ఆభరణాల కొనుగోళ్ల పై తీవ్ర ప్రభావం పడింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో ఆభరణాల డిమాండ్…
తెలంగాణలో 5 లక్షల ఎకరాల పంటలు వరద బీభత్సం!
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణపై కురిసిన భారీ వర్షాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో…
వరంగల్ జలమయం: డీఆర్ఎఫ్ బోట్లతో రెస్క్యూ యుద్ధం!
వరంగల్ నగరం ఇంకా వరదలో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి భారీ వర్షం తర్వాత రామన్నపేట, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, అలంకార్, ఎస్ఎస్ఆర్…
మొంతా తుఫాన్ ఏపీ తీరాన్ని ముంచెత్తింది
మొంతా తుఫాన్ తీవ్ర తుఫాన్ కోనసీమ బెల్ట్లో ల్యాండ్ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు 6-8 గంటలు పట్టవచ్చని వాతావరణ…